వైసీపీ దొంగలు పోలీసులు ఒక్కటయ్యారు.
— Vinod (@TDPNextGen) September 21, 2023
ఫైబర్ గ్రిడ్ పై వైసీపీ దొంగల ముఠా, సీఐడీ అధికారులవి నిరాధార ఆరోపణలు. ₹291 కోట్ల ఖర్చయిన ఫైబర్ గ్రిడ్ ’ప్రాజెక్టు ద్వారా ఐదు సంవత్సరాలలో ప్రభుత్వానికి ₹850 కోట్లు ఆదాయం వచ్చిందని. అలాంటప్పుడు వందల కోట్ల కుంభకోణానికి ఆస్కారం ఎక్కడిది.… pic.twitter.com/QlAJij4dex