అమరావతిని నిర్మించకుండా కానీ, పోలవరం ప్రాజెక్టును తప్పుడు ఆరోపణలతో ఆపెయ్యడం కానీ, భవన నిర్మాణ కార్మికుల బాధలను లెక్కచెయ్యకపోవడం కానీ, వరద బాధితులను సరైన సమయంలో ఆదుకోకుండా ఉండడం కానీ.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ ప్రభుత్వం తన అసమర్ధతను చాటుకుంది. #6MonthsFailedCMJagan

— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) November 30, 2019