ఘంటసాల వెంకటేశ్వరరావుగారు పరమపదించారన్న వార్త దావానంలా వ్యాపించింది.
నాకు గుర్తున్నంతవరకూ,శ్రీ ఎన్ టి ఆర్,గారు షూటింగ్ ఆపుచేసి, మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి వెళ్ళి తన సంతాప సందేశం చెప్పారు. రేడియోలో ఎన్ టి ఆర్ గద్గద కంఠంతో ఘంటసాలగారి

— Bobby Blockbuster (@Raj15O8) May 22, 2021