మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు..

ఈరోజు సాయంత్రం పాలకొల్లులో జరుగనున్న "ప్రజాగళం" సభలో శ్రీ @ncbn గారి సమక్షంలో @JaiTDP లో చేరుతున్నానని తెలియజేస్తున్నాను.

ప్రజలందరూ @BJP4India - @JaiTDP - @JanaSenaParty కూటమికి మద్దతు తెలిపి, ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/EgRLPoA1An

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) April 5, 2024