కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలయ్యే పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యక్తిగత పేరు మరియు ఆయన ఇంటి పేర్లపై మార్చి అమలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ది పొందాలని ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని లోక్ సభలో కోరాను. pic.twitter.com/mnneARSV3M

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) April 6, 2022