ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తరువాత వారి యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నా పై సాక్షి మీడియా చేస్తున్న విష ప్రచారం తదితర అంశాలపై మీడియా సమావేశం.https://t.co/ivUp5Iazlm

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 19, 2022