11వ పీఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. వారికి సంఘీభావంగా ఢిల్లీలోని నా స్వగృహంలో రేపు ఉ. 8 గం నుండి సా. 6 గం వరకు ఉపవాస దీక్ష చేపడుతున్నాను. ప్రజలందరూ ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతు తెలపాలని కోరుతున్నాను. pic.twitter.com/BrwG3MJMKF

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 18, 2022