హైకోర్టు అనుమతితో గాంధేయ పద్ధతిలో అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు పోలీసులు కలిగిస్తున్న అడ్డంకులు గురించి ఈరోజు పార్లమెంటు జీరో అవర్ లో వివరించాను. అమరావతి రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, అలాంటి రైతులను పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారని తెలిపాను. pic.twitter.com/5TyYqtpFSa

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) December 6, 2021