వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు, జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని, పెట్రోల్ ధరలు, మద్యపాన నిషేధం విషయాలలో ప్రజలకు ఇచ్చిన హామీలు - ఇప్పుడు వాటిపై అనుసరిస్తున్న విధానాలు తదితర ముఖ్య అంశాలపై మీడియా సమావేశం.https://t.co/FdlGBbi4YY

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) September 6, 2021