అభయ హస్తం పథకం కింద 60 ఏళ్ల తర్వాత పెన్షన్ కొరకు ఎల్ఐసీలో ప్రీమియం కడుతున్నవారు 34లక్షలు..
60ఏళ్ళు దాటి పెన్షన్ అందుకుంటున్న వాళ్ళు 4 లక్షలు..ఎల్ఐసీ లో ఉన్న మొత్తం ప్రీమియం 2వేల కోట్లను ప్రభుత్వం డ్రా చేసింది
ఆ పథకం తో తమకు ఎలాంటి సంబంధం లేదనీ ప్రకటించిన ఎల్ఐసీ !!#AndhraPradesh pic.twitter.com/W6DiPWxcZo

— Raghava 🥛 (@Raghavudu) November 29, 2021