దర్శి నియోజకవర్గ పరిధిలోని తురకపాలెం గ్రామానికి చెందిన చంద్రగిరి గురవారెడ్డికి రూ. 1,62,000, కుమ్మిత వెంకటేశ్వర్లుకు రూ. 20,000, త్రిపురసుందరి పురం గ్రామానికి చెందిన కందవెల్లి డేవిడ్ కు రూ.18,000 మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారుల కుటుంబాలకు అందచేసాను. pic.twitter.com/dErFuEo2Ei

— Sidda Raghavarao (@RaghavaraoSidda) December 1, 2018