ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ముండ్లమూరు గ్రామంలోని తోడేళ్ల వాగు పై రూ. 32.50 లక్షల నిధులతో నిర్మించిన చెక్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. ముండ్లమూరు పర్యటనలో భాగంగా చెక్ డ్యామ్ సందర్శించాను. pic.twitter.com/tKsIX13WjX

— Sidda Raghavarao (@RaghavaraoSidda) July 5, 2018