అమరావతి : టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స. సొంతంగానే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం. ఎన్డీఏలో ఉండగానే కేంద్రంపై అవిశ్వాసం పెట్టనున్న టీడీపీ. భాగస్వామ్య పక్షమే అవిశ్వాసం పెట్టిన విషయాన్నీ..జాతీయ స్థాయిలో ఫోకస్ చేయాలనీ నిర్ణయం.
#TDP #Chandrababu #BJP #APDemandsSpecialStatus

— NTV Breaking News (@NTVJustIn) March 16, 2018