అమరావతి : రేపు సాయంత్రం 5 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కేంద్రం వైఖరిపై చర్చ. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్న టీడీపీ. #TDP #ChandrababuNaidu #NDA #Modi

— NTV Breaking News (@NTVJustIn) March 15, 2018