కర్నూలు: ఆత్మకూరులో మద్యం మత్తులో పాఠశాలలో చిందులేసిన 5 మంది 8వ తరగతి విద్యార్థులు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి టీసీ ఇచ్చి పంపిన హెచ్.ఎం. ఇంట్లో తండ్రిని చూసి నేర్చుకున్నామన్న మద్యం సేవించిన విద్యార్థులు.#students #wine #drink #atmakuru

— NTV Breaking News (@NTVJustIn) December 4, 2021