హైదరాబాద్‌: హెరిటేజ్ పరువునష్టం కేసులో విచారణకు హాజరు కాని ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్సీ అంబటి రాంబాబు.. ఇద్దరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు#AndhraPradesh #Hyderabad #Kannababu #AmbatiRambabu #Court

— NTV Breaking News (@NTVJustIn) March 5, 2021