ఏపీ - తెలంగాణ సరిహద్దు దగ్గర ఉద్రిక్తత... గత రాత్రినుంచి పగిగాపులు కాసి సహనం కోల్పోయిన విద్యార్థులు, ఉద్యోగులు.. దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ దగ్గర పోలీసులపై రాళ్ల దాడి #coronavirus #CoronavirusOutbreak #Telangana #AndhraPradesh

— NTV Breaking News (@NTVJustIn) March 26, 2020