ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ ప్రతిపాదనను స్వాగతించిన ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు. జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖ టీడీపీ నేతల తీర్మానం. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తుపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తీర్మానం. ఎటూ చెప్పలేని స్థితిలో చంద్రబాబు. #Visakhapatnam

— NTV Breaking News (@NTVJustIn) December 25, 2019