ప్రియాంక రెడ్డి హత్య కేసులో పురోగతి..నలుగురిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు..నిందితులు నలుగురు కూడా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు...ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా మహబూబ్ నగర్ వాసిగా గుర్తింపు #RIPPriyankaReddy #Priyankareddy #Hyderabad #MurderMystery

— NTV Breaking News (@NTVJustIn) November 29, 2019