నర్సీపట్నం: వీళ్ళు పోలీసులా ? దొంగలు వచ్చినట్టు రాత్రిపూట వచ్చి ,గోడలు దూకి ఇంట్లోకి వచ్చి అయ్యన్న పాత్రుడు ని అరెస్ట్ చేసిన పోలీసులు !
తన భర్తకు కుమారుడికి ప్రాణహాని ఉందని ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసిన అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి.#YCPDestroyedAP pic.twitter.com/Zd0lXO68IY

— Durga Jagadish Nakkanaboina (@NDurgaJagadish) November 3, 2022