అమరావతి డెడ్ ఇన్వెస్ట్ మెంటని,పోలవరం పెనుశాపమని,తెలంగాణలో ఆస్తులు చూపించి భయపెట్టి పార్టీలు మారేలా చేసి,ఐటీ గ్రిడ్ కేసులు పెట్టిన బ్యాచ్ కి

20+ఏళ్ళు డెవలప్ చేసిన సిటీ మీద పడి బతుకుతున్న వాడు,ఆ సిటీ బాగుండాలంటే మా కొత్త రాజధాని నాశనం కావాలని చేసినన్నిటికి తగిన శాస్తి జరగాల్సిందే

— Muneer మునీర్ منیر (@Muneer_Tweets) November 25, 2020