కుప్పం: టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు

రామకుప్పం మండలంలో నేతలపై హత్యాయత్నం కేసు. మాజీ ఎమ్మెల్సీ సహా 8 మందిపై హత్యాయత్నం కేసు

వైసీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసుతో పాటు 143,147,148,149,424 సెక్షన్ల కింద కేసులు. మరో 11మందిపై SC,ST అట్రాసిటీ కేసులు #Kuppam

— M9 NEWS (@M9News_) August 25, 2022