నిజం గెలవాలి యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గం, సిద్ధాంతం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించిన ఆడుసుమిల్లి శశిఖల గారిని కలుసుకోవడం చాలా సంతోషం.#NijamGelavaliYatra pic.twitter.com/31ypcvLugF

— Nara Bhuvaneswari (@ManagingTrustee) March 28, 2024