తిరుమలలో ఒక చిన్న గొడవ కారణంగా పద్మనాభం అనే యువకుడిని సతీష్ రెడ్డి అనే వ్యక్తి... భక్తులు భయభ్రాంతులకు గురయ్యేలా ... తరిమి తరిమి కత్తితో దాడి చేసాడు. తిరుమలలో కూడా ఇంత రక్తపాతం జరుగుతుంది అంటే, జగన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చూడండి.#JaganFailedCM pic.twitter.com/uFiPwGmgGZ

— Team TDP (@tdp_team67) May 2, 2023