వైకాపాను వీడి సైకిలెక్కిన
తాటిపర్తివారిపాలెం, పూనూరు వాసులు.
తాటిపర్తివారిపాలెంకు చెందిన 20 కుటుంబాలు, రెవండ్ల భరత్ ఆధ్వర్యంలో పూనూరుకు చెందిన 40 కుటుంబాలు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. pic.twitter.com/mWGqqZQRfA

— Yeluri SambasivaRao (@SambaYeluri) March 20, 2019