ఈరోజు రాయచోటి, జమ్మలమడుగు మండల్లాలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా "కిసాన్ కల్యణ్ కార్యశాల" శాస్త్ర వైజ్ఞానిక ప్రదర్శన శాల నిర్వహించారు. జిల్లాలో 12 చోట్ల ఈ కార్యక్రమం జరిగినట్టు అధికారులు తెలిపారు. పట్టుపురుగుల శాఖ, పశుసంవర్థక శాఖ, వ్యవసాయ శాఖ, సూక్ష్మ నీటిపారుదల శాఖ, pic.twitter.com/awx5bC2L1g

— Kadapa District (@Kadapagoap) May 2, 2018