260కోట్లతో హంద్రీనీవా 36వ ప్యాకేజి ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన కృష్ణ జలాలు.ఒక పక్క తుంగభద్ర జలాలుఇంకో ప్రక్క కృష్ణ జలాలు.రైతు కళ్ళల్లో సంతోషం.మాల్యం బ్రాంచ్ కెనాల్ ద్వారా కనేకల్ మండలంసొల్లాపురం గ్రామంలో హంద్రీనీవా పథకం 36వ ప్యాకేజి ద్వారా27వేల ఎకరాలకు సాగునీరు. pic.twitter.com/8VeUtMphpG

— Kalava Srinivasulu (@KalavaTDP) November 21, 2018