తెలుగు వారి ఆత్మగౌరవానికి 40 ఏళ్లు
— Jyothula Nehru (@JyothulaNehru_) January 9, 2023
"నందమూరి తారకరామారావు" అను నేను అంటూ సరిగ్గా 40 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఒక చరిత్ర మొదలైంది.
రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు,తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. pic.twitter.com/BYghNuzM9W