సిట్ కార్యాలయంలో పత్రాల దహనంపై ప్రశ్నించిన దేవినేని ఉమ. బ్రాహ్మణి, భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయో చెప్పాలి. లోకేశ్‍ను విచారణ సమయంలో ప్రశ్నించిన పత్రాలపై ఆనాడే అడిగాం.ఆ పత్రాలు ఎలా వచ్చాయో ఇంతవరకు సమాధానం చెప్పలేదు - మాజీ మంత్రి దేవినేని ఉమ#JaganDestroyingFakeDocumentspic.twitter.com/VFt212xjm8

— Telugu Desam Party (@JaiTDP) April 8, 2024