ఇన్నాళ్ళు డబ్బులు లేక రోడ్లు వేయలేదని అందరూ అనుకున్నారు. కాదు కాదు.. వేయని రోడ్లకి కూడా డబ్బులు దోచేస్తున్నారు.
గిరిజన ప్రాంత ప్రజలకు వచ్చిన నిధులని కూడా, జగన్ ఎలా దోచేసాడో చెప్తున్న బీబీసీ కధనం.#EndOfYCP#YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh https://t.co/kcQcj4cfVE

— Telugu Desam Party (@JaiTDP) March 31, 2024