ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసిన జగన్ తీరుపై తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో యువత వినూత్నంగా నిరసన తెలిపారు. డిగ్రీ ,పీజీ, బీటెక్ సర్టిఫికెట్లతో బొరుగులు , పల్లీలు కట్టి అమ్ముతూ సర్కారుపై ధ్వజమెత్తారు. నిరుద్యోగుల… pic.twitter.com/3xB2KAQsPU
— Telugu Desam Party (@JaiTDP) January 8, 2024