ఏపీలో ప్రతిరోజూ కిడ్నాపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. బీసీలను, దళితులను చంపేస్తున్నారు. బాధ్యతగల పాలకుడైతే శాంతిభద్రతల పై సమీక్ష నిర్వహించాలి. కానీ జగన్ రెడ్డి బూతు చిత్రాలు తీసుకునే రామ్ గోపాల్ వర్మతో ఫేక్ సినిమా తీయించడానికి 2 గంటలు చర్చలు జరిపాడు#YSRCPRowdyismpic.twitter.com/ksnKgw9WIy

— Telugu Desam Party (@JaiTDP) June 22, 2023