టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు "భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథం" పేరిట రేపటి నుండి 25 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 5 బస్సులు తిరగనున్నాయి. ఈ చైతన్య రథాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తెలుగుదేశం అధినేత @ncbn గారు జెండా ఊపి ప్రారంభించారు… pic.twitter.com/qWE04Qgm8I

— Telugu Desam Party (@JaiTDP) June 19, 2023