జగన్ ఒక అబద్ధం చెప్తాడు. జగన్ మీడియా దాన్ని వీరలెవల్లో ప్రచారం చేస్తుంది. దొంగ మీడియాని జనం నమ్మరేమో అన్న అనుమానంతో ప్రజలకు పనికిరాని సలహాదారుడు సజ్జల వచ్చి జగన్ చెప్పిన అబద్దాన్ని డిటైల్డ్ గా వివరిస్తాడు. ప్రజలు తాము చెప్తే దేన్నైనా నమ్మేసే గొర్రెలని వాళ్ళ అభిప్రాయం.… pic.twitter.com/dvwzjDfmcQ

— Telugu Desam Party (@JaiTDP) June 7, 2023