టీడీపీ ఎమ్మెల్సీ విజయాలను పక్కదారి పట్టించడానికి వైసీపీ పన్నిన కుట్ర ఇది. ఒక పథకం ప్రకారం తెలుగుదేశం దళిత శాసనసభ్యుడు డోలా బాల వీరాంజనేయ స్వామి లక్త్యంగా వైసీపీ దాడిచేయించింది. దాడి చేసింది కూడా వైసీపీ దళిత సభ్యులు అంటే ఇది పక్కా వ్యూహంతో తాడేపల్లి కుట్రదారులు చేయించిన పనే. pic.twitter.com/fXkT5CCMaQ

— Telugu Desam Party (@JaiTDP) March 20, 2023