పాదయాత్ర 500 కి.మీ. చేరిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్ మరియు కోల్డ్స్టోరేజ్ ఏర్పాటుకి హామీ ఇచ్చిన లోకేష్ గారు అందుకు గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎనుమువారిపల్లిలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు pic.twitter.com/sBV1Da04N8
— Telugu Desam Party (@JaiTDP) March 9, 2023