సమ్మిట్ విజయవంతం అని చూపించుకోవాలి అన్న తాపత్రయంతో, అలవాటు ప్రకారం రాజకీయ సభ మాదిరి జనాల్ని తరలించడం, సమ్మిట్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో, నిజమైన డెలిగేట్స్ కోసం ఇచ్చే సమ్మిట్ కిట్స్, వారికి అందించే భోజనాల కోసం ఈ కిరాయి బ్యాచ్ కొట్టుకోవడంతో రాష్ట్రం పరువు పోయింది.(1/2) pic.twitter.com/S78KdnZVqp

— Telugu Desam Party (@JaiTDP) March 3, 2023