గన్నవరం పోలీసుల అమానుష ప్రవర్తన. తెలుగుమహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పురి సాయి కల్యాణి, తెలుగుమహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్రను నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న పోలీసులు, అర్ధరాత్రి కూడా పోలీస్ వ్యానుల్లో తిప్పారు. కనీసం ఆహరం, మంచినీరు కూడా అందించలేదు. pic.twitter.com/euxknv7JpS

— Telugu Desam Party (@JaiTDP) February 21, 2023