మీ స్కెచ్ లు మీకుంటే,మా స్కెచ్ లు మాకుంటాయి.ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు,నాయకులు ఎవ్వరూ మద్దతు ఇవ్వకుండా అతి చేస్తున్న పోలీసులకు టీడీపీ నాయకులు సరైన సమాధానం ఇచ్చారు.గుడివాడ సెంటర్లో పోలీసుల వలయాన్ని చేధించుకొని వెళ్ళి రైతులకు మద్దతు తెలిపిన చింతమనేని pic.twitter.com/zBn9IKKl6z

— Telugu Desam Party (@JaiTDP) September 24, 2022