తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారి పై వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు రోజులు చెల్లిపోయాయంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు,బీసీ నేతలు, తెలుగుయువత నాయకులు మాధవ్ పేరిట పిండ ప్రదానం చేసి పిండాలను కృష్ణానదిలో నిమజ్జనం చేసారు pic.twitter.com/LcEbivLhQ9

— Telugu Desam Party (@JaiTDP) August 11, 2022