అన్నదాతకు అండగా జగ్గంపేటలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన #RythuPoru కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేసారు pic.twitter.com/mw1tdgafgB

— Telugu Desam Party (@JaiTDP) July 2, 2022