ఏపీలో రౌడీయిజం చేసి, కబ్జాలు చేసి గుడివాడ గడ్డం గ్యాంగ్ అడ్డగోలుగా సంపాదించిన రూ.70 కోట్ల నల్లధనం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో, ఐటీ అధికారులకు పట్టుబడిందంటే...  వీళ్ళు ఏ రేంజ్ లో దోచుకుంటున్నారో చూడండి. డొంక ఇప్పుడే కదిలింది. ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయో చూద్దాం pic.twitter.com/0n8yPvCVY7

— Telugu Desam Party (@JaiTDP) December 29, 2021