నవ్వి పోదురు గాక నాకేమి అని అనుకున్నారో ఏమో? వైసీపీ నాయకులు పంపు సెట్ మోటారు ప్రారంభించి అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. కొసమెరుపు ఏమంటే... అభివృద్ధి ఎవరు చేస్తున్నారో ప్రజలే తేల్చుకోవాలట!! pic.twitter.com/u2MHPNWonj

— Telugu Desam Party (@JaiTDP) July 12, 2021