తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈరోజు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తన గళాన్ని గట్టిగా వినిపించారు. విభజన జరిగి 7 సంవత్సరాలు దాటుతున్నా ఏపీకి ఇచ్చిన నాటి హామీలు ఇంకా నెరవేరలేదని అంటూ... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. pic.twitter.com/Xkv1lyRzJc

— Telugu Desam Party (@JaiTDP) March 23, 2021