గుంటూరు జిల్లా తాడేపల్లిలో తమ స్వస్థలాలకు సైకిళ్లపై బయలుదేరిన వలసకూలీలను అడ్డుకున్న పోలీసులు వారిపై విచక్షణారహితంగా లాఠీలతో విరుచుకుపడడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు వారందరినీ విజయవాడ క్లబ్ కు తరలించి నిర్బంధించారు#APInUnsafeHands pic.twitter.com/0LgVOZBARC

— Telugu Desam Party (@JaiTDP) May 16, 2020