ప్రతీ పల్లెలో ప్రతీ ఇంటికీ కొళాయి ద్వారా నీరందించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు... మంత్రి @naralokesh రూపొందించిన పథకం - జలధార. రూ.22,300 కోట్లతో వాటర్ గ్రిడ్ ను రూపొందించి 48,363 నివాస ప్రాంతాలలోని ప్రజలకు తలసరి రోజుకు 70లీటర్ల చొప్పున నీరందించడం లక్ష్యం pic.twitter.com/aREeC4skVx

— Telugu Desam Party (@JaiTDP) January 8, 2019