విజయవాడ ఎయిర్‌పోర్టు నుండి విమానయానం చేసే ప్రయాణికుల సంఖ్య గత మూడు నెలలుగా లక్షకు చేరువగా ఉంటోంది. మే నెలలో ఈ సంఖ్య లక్ష దాటి 1,08,251కు చేరింది. ఈ లెక్కన చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పదిలక్షల మంది ప్రయాణికులను చేరవేయగలిగే విమానాశ్రయంగా గన్నవరం విమానాశ్రయం ఖ్యాతికెక్కనుంది. pic.twitter.com/T3GEmciOmy

— Telugu Desam Party (@JaiTDP) June 10, 2018