పసుపుమయమైన మైదుకూరు
— JPR యువగళం (@JPRJayaPalReddY) June 3, 2023
యువగళం పాదయాత్ర కు పోటెత్తిన జనం
మైదుకూరు టౌన్ లో లోకేష్ కి ఘన స్వాగతం పలికిన ప్రజలు.
లోకేష్ ని చూసేందుకు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చిన మహిళలు, యువత, వృద్దులు.
అందరినీ ఆప్యాయంగా పలకరించి మందుకు సాగుతున్న లోకేష్.
లోకేష్ ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్న… pic.twitter.com/8ABtnl3aB1