తెలుగు ప్రజల గుండెచప్పుడుల నిలిచిన నాయకుడు, పేద ప్రజల మనసులో నిలిచి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నా మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనాయకుణ్ణి స్మరించుకుంటూ. pic.twitter.com/ReqIUwBN5e

— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) May 28, 2021