ఈ పాయింట్ ని .. జనాల్లోకి తీసకెళితే బాగుంటదేమో ..
— Gangadhar Thati (@GangadharThati) September 9, 2021
లోకేష్ :
అదే కనీసం నిర్భయ చట్టం కింద కేసులు బుక్ చేసుంటే నిందితులంతా జైళ్లలో వుండే వారు .. అలా కాకుండా .. పబ్లిసిటీ కోసం.. లేని దిశ చట్టం కింద బుక్ చెయ్యటంతో అందరూ బెయిళ్లపై తిరుగుతున్నారు pic.twitter.com/gSDhca3fyB